Chennai Super Kings v Mumbai Indians

    IPL 2020: టాస్ గెల్చి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ, స్పిన్నర్లే కీలకం.

    September 19, 2020 / 07:21 PM IST

    Chennai Super Kings v Mumbai Indians: చాలాకాలం తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. IPL 2020 ఫస్ట్ మ్యాచ్‌లో టాస్‌గెల్చి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో గత ఐపీల్ ఫైనల్‌లో ఓడిన ధోనీ ఈసారి ఫ్రెష్‌గా బరిలోకి దిగాడు. ఐపీఎల్‌లో కాస్త లేటుగా పుంజుకొనే జట్�

10TV Telugu News