cheruku mutyam reddy

    మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

    September 2, 2019 / 04:10 AM IST

    టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�

10TV Telugu News