Home » Chhattisgarh Bus Accident
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.