Home » Chhattisgarh
అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు అవతల పారేసే ఆవుపేడనే ఆదాయం వనరుగా మార్చుకున్నారు మహిళలు. ఆవుపేడతో ఎన్నో రకాల ఉత్పత్తులు తయారుచేసి వాటిని ఆన్ లైన్ లో అమ్ముతు చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇలా ఓవర్నైట్ స్టార్లుగా మారిన వారు ఎందరో. తాజాగా ఓ బుడ్డోడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఒక్క పాటతో ఏకంగా ప్రముఖ పాటల షోలో ప్రత్య�
ఏదో పిచ్చిపట్టి వీరేంద్ర సింగ్ ఇదంతా చేస్తున్నాడని అంతా భావించారు. అయితే కొంత మంది ఎందుకిలా చెట్లకు దేవుడి బొమ్మలు అంటిస్తున్నావంటూ వీరేంద్ర సింగ్ ను ప్రశ్నించారు.
మహిళలకే ప్రవేశం లేని అమ్మవారి గుడి అది. కొండపై పచ్చని ప్రకృతి మధ్యన వెలసిన ఆ అమ్మను దర్శించుకోవటానికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే సంవత్సరానికి కేవలం ఐదు రోజులే అమ్మవారు భక్తులకు దర్శమిస్తారు. అందుకే ఆ ఐదు రోజులు భక్తులు అమ్మవారి�
మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ఎమ్మెల్యే ప్రాణాలతో తప్పించుకున్నారు. చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ ఈరోజు ఓర్చా గ్రామ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది.
కాగా గోధన్ న్యాయ్ యోజన పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఏనుగుల దాడికి భయపడిపోయిన ఛత్తీస్గఢ్లోని కాంకర్ జిల్లాలోని పిచ్చెట్టా గ్రామస్తులు ఊరు వదిలిపెట్టి జైలులో తలదాచుకుంటున్నారు. ఏనుగుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి కాంకర్ లోని పిచ్చెట్టా గ్రామస్తులు ప్రతీరోజు జైలుశిక్ష అనుభవిస�
వాయి కాలుష్యాన్ని నివారించటానికి గిరిజనులు ‘పొగ రాని పొయ్యి’లను తయారు చేసుకున్నారు. ఎవరో వచ్చి వారికి ఇటువంటి ఐడియా ఇవ్వలేదు. వారికి వచ్చిన ఆలోచననే అమలులో పెట్టుకున్నారు. పొగరాని పొయ్యి లను తయారు చేసుకుని వంట చెరకు కోసం అడవుల్లో చెట్లను క�
చత్తీస్గఢ్లో తల్లి తన ఐదుగురు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మహాసముంద్ జిల్లాలోని ఓ గ్రామంలో విషాదాన్ని నింపింది. రైలు పట్టాలపై తల్లీ పిల్లలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యం అత్యంత బీతావహంగా కన