Home » Chhattisgarh
జగదల్ పూర్ జిల్లాలోని కరణ్ పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19 వ నెంబర్ బెటాలియన్ కు చెందిన కమాండర్... సుబీర్ సింగ్ (43) తనవద్ద ఉన్నసర్వీసు రివాల్వర్ తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మిటానిన్ మాస్టర్ ట్రైనర్తో సహా నలుగురు నర్సులను కిడ్నాప్ చేశారు.
దూసుకొస్తున్న బుల్లెట్లు.. శరీరాన్ని చీలుస్తున్న తూటాలు.. ట్రాప్లో పడినట్లు అర్థమైనా.. ధైర్యం వీడలేదు.. దాసోహం అంటూ చేతులెత్తలేదు.. మావోయిస్టులకు సరైన సమాధానం చెప్పారు. ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్ రోజు జరిగింది ఇది.. ఈ ఘటన తర్వాత కేంద్రం ప్రతీకార�
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందగా, మావోయిస్టుల వైపు కూడా భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు crpf అధికారులు తెలిపారు. ఇక �
Missing CRPF Jawan’s Daughter Emotional Appeal : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, జవాన్ల మధ్య జరిగిన భీకర పోరులో 22 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ పోరులో మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే పోరులో ఓ జవాను మిస్ అయ్యాడు. ఆ జవాను పేరు రాకేశ్వర్ సింగ్ మన్హాస్. మిస్
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన అనంతరం మావోయిస్టులుస్పందించారు. ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
Chhattisgarh Encounter : చత్తీస్ఘడ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ చత్తీస్ ఘడ్, బీజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర�
అస్సాంలో మూడవ దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. మూడు దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు దశల్లో 86 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఏప్రిల్ 6న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా అస్
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో తారేరంలో మావోయిస్టులు, సీఆర్ఫీఎఫ్ సిబ్బందికి జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా.. 22మంది మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించవల్సి ఉంది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత మొత్తం 22మ�