Home » Chhattisgarh
Rising Cases చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ లోని మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. దుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడు రోజుల్లో 38 మంది మరణించారు. ఆస�
500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం(మార్చి-23,2021)నారాయణ్పుర్ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా IEDని పేల్చారు.
Maoist Attack arrow bombs : ఇప్పటి వరకు తుపాకులతో అటాక్ చేసిన మావోయిస్టులు… ఇప్పుడు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. తుపాకుల ప్లేస్లో ఇప్పుడు బాణాలు పట్టుకున్నారు. కానీ వాటిని కూడా అప్డేట్ చేశారు. బాణాలకు గ్రైనేడ్లు కట్టి దాడులు చేస్తున్నారు. ఛత్తీస్ఘడ్�
Mass marriage of 3 thousand 229 couples in Raipur : ఎక్కువ వివాహం జరిగినా..సందడి..సందడిగా ఉంటుంది. అటువంటిది ఏకంగా ఒకేచోట ఒకే వేదికపై 3,229 వివాహాలు జరిగితే..అదికూడా విభిన్న సంప్రదాయాలతో జరిగితే ఎలా ఉంటుంది. అటువంటి ఓ అరుదైన అపురూపమైన దృశ్యానికి చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ఇ�
Tribal Groom married Two brides at same time in Chhattisgarh : ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే వేగలేక మొగవాళ్లు భార్యలపై సెటైర్లు వేస్తుంటే….. చత్తీస్ గఢ్ కు చెందిన యువకుడు ఒకేసారి ఇద్దరు పెళ్ళాలకు తాళికట్టి ఏడడుగులు వేశాడు. చత్తీస్ గఢ్ లోని గిరిజన గ్రామంలో ఇటీవల విచిత్ర వివాహం జరి
Train accident on Kirandol Araku line : విశాఖ కొత్తవలస-కిరండోల్ అరకు లైన్లో రైలు ప్రమాదం జరిగింది. కిరండోల్ నుంచి విశాఖపట్నంకు ఐరన్ఓర్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. చత్తీస్ఘడ్ లోని దిమిలి రైల్వేస్టేషన్ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది
4 of family killed in Chhattisgarh, : చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. దుర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖుద్ముద గ్రామంలో బాలరాజ్ సోంకర్(60), దులారిన్ భాయ్(55) �
crpf assistant commandant died : చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర ఘటనలో సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మవోయిస్టులు శనివారం సాయంత్రం ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్
Raipur police ask e-commerce companies : రాయ్ పూర్ జిల్లాలో కత్తిపోట్ల కేసులు ఎక్కువ కావడంతో ఈ కామర్స్ కంపెనీలకు పోలీసులు లేఖలు రాశారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు రాసిన లేఖలో మడత పెట్టేవి, బటన్ కత్తులను పంపిణీ చేయవద్దని కోరారు. రాయ్ పూర్ ఎస్ఎస్పి అజయ్ యాదవ్ ఈ లేఖలు ర�