Home » Chhattisgarh
దేశంలో మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు ఎక్కడో ఒక చోట తమ నైజాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మహిళలపై దాడులు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నా వాటిని చూసి ఏమాత్రం జంకు బొంకు లేకుండా మహిళలు, చిన్నారి బాలికలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల త్రిపురలో ఓ యువ�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి చంపాడు. జాష్ పూర్ జిల్లాలోని ఓగ్రామంలో శుక్రవారం, జులై 24 న ఓ బాలిక పశువుల మేత కోసం తమకు బంధువైన యువకుడిని తీసుకుని అడవికి వెళ్లింది. అడవిలోకి వెళ్లి మేత కోసే సమయంలో యువకుడ
ఛత్తీస్గఢ్ లో దారుణం జరిగింది. గదిలో ఊపిరాడక 43 ఆవులు మృతి చెందాయి. బిలాస్పూర్ జిల్లా తాఖత్పూర్ బ్లాక్ పరిధిలోని మెడ్పర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెడ్పర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి దుర్వాసన రావ
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్నోట్ జారీ చేశారు. మలంగీర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోమం�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. 5 ఏళ్లబాలికపై 17 ఏళ్ళబాలుడు అత్యాచారం చేసి బావిలోకి విసిరేశాడు. అత్యాచారం చూశాడని బాలిక బంధువు 6 ఏళ్లబాలుడిని గొంతుకోసి చంపేశాడు. చత్తీస్ ఘడ్ లోని కోరియా జిల్లాలోని ఒక గ్రామంలో కొందరు పిల్లలు సమీపంలోని అటవీ ప్ర�
ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టినా మారు మూల పల్లెజనాలకు అవి అందటంలేదు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. అడవిలో ఉన్న ఒక గ్రామానికి సరైన రహాదారి లేకపోవటంతో నిండు గర్భిణినీ ఆస్పత్రికి తీసుకువెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్
కన్న కొడుకు చచ్చిపోయిన తండ్రి ఏం చేస్తాడు. కొడుకుని తలచుకుని ఏడుస్తాడు. చేతికి అంది వచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఏ తండ్రి అయినా అలాగే ఉంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం కొడుకు చనిపోయాక కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. వినటానికి ఇది వింతగా..విచిత్రంగ�
పాపాత్మున్ని పట్టుకున్నా పాపం చుట్టుకున్నట్టే అన్నట్లుగా ఉంది నేటి పోలీసుల పరిస్థితి. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుతం సమయంలో అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని పట్టుకున్న పోలీసులంతా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణా�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలోని కొత్వాలి ప�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా