Home » Chhattisgarh
కరోనా వైరస్ మహమ్మారి బెడదతో వణికిపోతున్న దేశాన్ని మరో దశ చేరుకోకముందే కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. వనరులన్నింటినీ సేకరించి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో సరైన వసత
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన మావోయిస్టుల దాడిలో 17మంది జవాన్లు అమరులయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు కూడ
స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచారు ఛత్తీస్ ఘడ్ లోని శుకల్ నిషాద్(73), గౌతర్హిన్ బాయిలు. ప్రేమలో స్వచ్ఛత..నిజాయితీ ఉంటే పెళ్లే చేసుకోవాల్సిన పనిలేదని ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలనుకున్నవారిద్దరూ 50 సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. వారి �
ఒక్క ఉల్లిగడ్డ 65 రూపాయలు. అంటే నోరెళ్లబెడతాం. ఉల్లి కోసినప్పుడు కంట్లోంచి వచ్చేనీళ్లు..కొనేటప్పుడు వస్తున్నాయి అనుకోవటం ఇటీవల కామన్ గా మారిపోయింది. కానీ ఈ ఉల్లిగడ్డ రేటు వింటేనే కన్నీళ్లొచ్చేలా ఉంది కదూ. ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!!లు అంటే ఇదేదో
పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ టీచర్ విద్యార్థిలను దారుణంగా వేధిస్తున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వాలని..లైంగికంగాను వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలికలు స్కూల్ కు రావాలంటే భయపడుతున్నాడు. స్కూల్ కు రాకపోయినా..తాను చెప్పిన మాట వినకపోయినా..పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెది�
సిఎఎఫ్ కానిస్టేబుల్ కమాండర్ ను కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం (డిసెంబర్ 9) ఉదయం 6.30 గంటల సమయంలో రాంచీలో చోటుచేసుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల విధులకు వెళ్లిన ఛత్తీస్గఢ్కు భద్రతా బలగాలకు చెం
ప్లాస్టిక్ తో తయారైయిన బాటిల్, కవర్ల వాడాకాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఛత్తీస్ ఘడ్ అటవీ శాఖ మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో మెుక్కలను పెంచ్చుతూ.. ఒక కొత్త ఆలోచనతో మహిళలకు ఉపాధి కల్పించింది. ఛత్తీస్ ఘడ్ లోని
రోడ్డుపై డాన్స్ లు చేస్తూ..ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న పోలీస్ వీడియో వైరల్ గా మారింది. ఆడుతు..పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అన్నట్లుగా ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ స్టెప్ లతో వాహనదారుల్ని అలరిస్తున్నా
దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్�