Chhattisgarh

    ఓటు వేసిన గోవా, చత్తీస్ గఢ్ సీఎంలు

    April 23, 2019 / 07:38 AM IST

    లోక్‌సభ మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల సీఎంలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంట్లో భాగంగా గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సతీమణితో కలిసి నార్త్‌ గోవా జిల్లాలోని పాలె పట్టణంలో ఓటు హక్కు వినియోగించ�

    బంగాళాఖాతంలో అల్పపీడనం : నేడూ వర్షాలు

    April 22, 2019 / 12:53 AM IST

    బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏప్రిల్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత అది వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఛత్తీస్ గడ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..దీని నుండి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్

    ఎన్ కౌంటర్ : BJP MLA మాండవిని చంపిన మావోలు మృతి

    April 18, 2019 / 07:33 AM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా

    గేదెపై ఎన్నికల ప్రచారం : కాంగ్రెస్‌కే ఓటేయండి

    April 18, 2019 / 03:35 AM IST

    ఛత్తీస్‌గఢ్‌లోని కవర్దాలో స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై… ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్‌ను ఎన్నుకోండి. కాంగ్రెస్‌కే ఓటేయండి’ అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి �

    ఈవీఎంలో ఫస్ట్ బటన్ తప్ప ఏది నొక్కినా షాక్ కొడుతుంది

    April 18, 2019 / 01:10 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలవేళ రాజకీయ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రలోభాలు.. మరోవైపు బెదిరింపులు.. ఇలా రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చత్తీస్ ఘడ్ కు చెందిన �

    ‘రాఫెల్’ స్కామ్ : మా ఊరి పేరు మార్చండి

    April 17, 2019 / 11:24 AM IST

    రాఫెల్..రాఫెల్..రాఫెల్..యుద్ధ విమానాల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందంటు దేశం అంతా మారుమ్రోగిపోయింది. రాహుల్ గాంధీ ఈ రాఫెల్ స్కామ్ పై అధికారిపార్టీపై పార్లమెంట్ లోను..బైటా కూడా  విరుచుకుపడ్డారు. అధికార..విపక్షాల మధ్య ఈ రాఫెల్ పై కొన్నాళ్లు మా

    మెసేజ్ మ్యారేజ్ : పెళ్లంతా 100 శాతం ఓటింగ్ నినాదమే

    April 17, 2019 / 06:10 AM IST

    ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్..నేడంతా ట్రెండ్ మయంగా మారిపోతోంది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు.

    బరితెగించిన మైనింగ్ మాఫియా : కలెక్టర్‌పై హత్యాయత్నం

    April 14, 2019 / 07:03 AM IST

    ఛత్తీస్‌గఢ్ : మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్)ని చంపాలని చూసింది. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ అధికారిపై మర్డర్ అటెంప్ట్ చేశారు. జేసీబీతో తొక్కించి  చంపాలని చూశారు. శుక్రవారం(ఏప్రిల్ 19, 2019

    లోక్ సభ ఎన్నికలు :బీజాపూర్ లో నలుగురు నక్సల్స్ అరెస్ట్

    April 11, 2019 / 08:18 AM IST

    బీజాపూర్‌ : చత్తీస్ గఢ్ లో లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజాపూర్ లో నలుగురు  మావోయిస్ట్ లను భద్రతాదళాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 11) ఉదయం పోలింగ్ ప్రారంభం కావటానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో బెంద్ర�

    నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతం

    April 11, 2019 / 06:53 AM IST

    ఈ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా పరిధిలో కూడా

10TV Telugu News