Home » gst
GST Reforms : జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్లు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించింది.
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది.
ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, రైతులకు ఉపశమనం ఇస్తాయని సీతారామన్ అన్నారు.
Auto Dealers : ఓనం, గణేష్ చతుర్థి, దీపావళికి ముందుగానే జీఎస్టీ అమలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని FADA కోరుతోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్ (GST Slabs) లను ఇకపై రెండు జీఎస్టీ స్లాబ్లకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ..
బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో..
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ను రద్దు చేస్తామని తెలిపారు.
సాధారణ కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ
రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు.