Home » Gossip Garage
రాయలసీమకు నీళ్లు, నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా సీమ సెంట్రిక్గా.. ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.
స్థానిక సంస్థలు, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో టీడీపీ ఊనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోందట.
మేం వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ ఎక్స్లో లోకేశ్ పోస్టు చేశారు. దీంతో..
ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్గా ఉంటూ..ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు..తమ కూతుర్లు, కుమారులు, కోడళ్లను వారసులుగా పాలిటిక్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కన్ను ధర్మవరంపై పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ధర్మవరంపై కాస్త ఫోకస్ పెంచారట.
చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వివిధ రకాల బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదట.
ఇప్పటికిప్పుడు ఎవరో ఒకరికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం కంటే ముఖ్య నాయకులతో త్రీమెన్ లేదా ఫైవ్ మెన్ కమిటీ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తిరిగి నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసి గెలిచేందుకు తాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే..తనకు అచ్చంపేట బాధ్యతలు ఎందుకని సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా..పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెప్తున్నారట. పోటీలోనే లేకపోతే..పార్టీ..