-
Home » Gossip Garage
Gossip Garage
మెగా మల్టీ స్టారర్ మూవీ రాబోతోందా..?
మెగా ఫ్యామిలీ హీరోల (Mega Multi Starer) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది.
రాకాలో బాలీవుడ్ బాద్షా?
అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన రాకా (Raaka ) టైటిల్ పోస్టర్ .సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
టెంపుల్ రన్.. ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. స్కెచ్ మూమూలుగా లేదుగా..!
భద్రాచలం సీతారామ ఆలయం అభివృద్ధి పనులకు శ్రీరామ నవమి సంధర్భంగా శంకుస్థాపన చేయగా..లేటెస్ట్గా బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేశారు.
మారకపోతే సీటు చిరిగిపోద్ది..! చంద్రబాబు, లోకేశ్ సీరియస్ వార్నింగ్..!
ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్లు పంపిస్తున్నారు.
బండి Vs ఈటల.. లక్ష్మణ్ Vs అరవింద్.. బీజేపీలో అసలేం జరుగుతోంది? నేతల మధ్య ఎందుకీ ఫైట్?
ఇవి బయటకు వచ్చినవి మాత్రమే. కానీ కమలం పార్టీ నేతల మధ్య బయటకు రాని అంశాలు చాలానే ఉన్నాయట.
మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
అమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్స్టాపబుల్ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ.
సినిమాలకు పూజా హెగ్డే గుడ్బై.?
ఓవైపు యాక్టింగ్, మరోవైపు డ్యాన్స్ఇంకోవైపు తన అందంతో ఫ్యాన్స్ను ఫిదా చేసింది పూజ హెగ్డే (Pooja Hegde).
ఈసారి సింపుల్గా గులాబీ ప్లీనరీ..! కారణం అదేనా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?
2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్..తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చేసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంటూ..రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది.
క్యాబినెట్లోకి పీసీసీ చీఫ్, పార్టీ ప్రెసిడెంట్గా యాష్కీ? ఇటు కాంగ్రెస్లో, అటు మంత్రివర్గంలో భారీ మార్పులు?
క్యాబినెట్ షఫ్లింగ్ లో భాగంగా ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ బలంగా వినిపిస్తోంది. వారి ప్లేస్ లోకి కొత్త ముఖాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్ఫ్యూజనా? స్ట్రాటజీనా?
2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది.