Home » Gossip Garage
రాబోయే రోజుల్లో ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. అయినా వైసీపీ అలర్ట్ అవ్వట్లేదన్న ఆరోపణలు సొంత పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచందర్రావు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక. ఈ ఎన్నికను ఆయన ఎలా డీల్ చేస్తారో అని ఎన్నికల ముందు అందరు చర్చించుకున్నారు.
ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు పశ్చాత్తాప పర్వం ప్రారంభించినప్పటికీ, రాజకీయ వ్యవస్థలో ఆయన వ్యవహరించిన తీరు ఎంతవరకు విముక్తి చేస్తుందో సమయమే నిర్ణయించాలి.
పోలింగ్ రోజు అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ రోజు డబ్బు డ్రామా బయటపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
అసలు ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు హైడ్రా కూల్చివేతలపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.
తాను పర్యటించే కంటే ముందే అక్కడున్న ప్రాబ్లమ్స్..వాటి పరిష్కారానికి అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసే వెళ్తున్నారట.
సర్వేలన్నీ బీఆర్ఎస్వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్కు పాజిటివ్గా లేదన్న టాక్ వినిపిస్తోంది.
రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రస్తావించినప్పుడు కూడా జగన్ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎంల పనితీరుపై పలువురు వైసీపీ నేతలే గోల్మాల్ అంటూ చెప్పుకొచ్చారు తప్ప..జగన్ ఎప్పుడూ కేంద్రాన్ని ఒక్కమాట అనలేదు.