Home » Chhattisgarh
ఛత్తీస్గఢ్లోని బలరామ్పూర్కు చెందిన ఆశీష్ కు కాళ్లూ చేతులు లేవు. అయినా..కష్టాల్ని జయించి నిలిచాడు..గెలిచాడు. కుటుంబానికి అండగా నిలిచాడు. అంతులేని ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆశీ�
సాధారణంగా మోటర్ సైకిళ్లు, కార్లు వంటి వాటిరి నంబర్ ప్లేట్లు ఉంటాయి. కానీ ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం గురించి విన్నారా? బహుశా విని ఉండరు. ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం..అవికూడా ప్రత్యేకమైన నంబర్ ప్లేట్లు ఉండటం విశేషం. ఈ విశేషం ఛత్తీస్ గ�
కన్నతల్లి తన కొడుకుకు కడసారి పలిని వీడ్కోలు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తనకు తలకొరివి పెట్టాల్ని కొడుకు తన కళ్లముందే చనిపోతే ఆ కన్నతల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ కొడుకు మరణం గుండెల్ని పిండేస్తుంటే ఆ బాధను పంట
ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.
భక్షించినవారే రక్షించాలి అనే కాన్పెప్ట్ ను ఎంచుకున్నారు ఛత్తీస్ గఢ్ వాసులు. ఎవరైతే తమ పంటల్ని నాశనానికి కారణమవుతున్నారే వారే తమను రక్షించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ వారి పంటల్ని నాశనం చేసేది ఎవరనే డౌట్ వచ్చింది కదూ..ఇంకెవరూ..�
ఆశావర్కర్ అంకిత భావానికి గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలకు సేవలందించటమే లక్ష్యంగా కాలి నడకతో నదిని దాటి వెళ్లిన మరీ ఆరోగ్యం సేవల్ని అందించిన ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సేవలు అందించటంలో ఆశ
ప్రధాని నరేంద్రమోడీ మాటే వేదవాక్కుగా భావించి తమ వంతుగా ప్లాస్టిక్ నియంత్రణకు పాటు పడుతున్నారు దంపతులు. రోజు రోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ఆగస్టు 15న ప్రధాన మోడీ ఎర్ర కోటపై చేసిన ప్రసంగంలో ప్లాస్టిక్ వినియోగించవద్దని పిలుపునిచ్చిన విషయం తె�
ఫోర్జరీ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�
ఛత్తీస్ గడ్ నారాయణ్ పూర్ జిల్లా అంబుజ్ మడ్ కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రిక�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సం�