Home » Chief Guest
Boris Johnson:జనవరి 2021 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు చీఫ్ గెస్ట్గా బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా బ్రిటిష్ విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ కన్ఫామ్ చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తో మంగళవారం చర్చ
ఈ నెల 29 న వైజాగ్లో 'భీష్మ' థ్యాంక్స్ మీట్.. ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్..
నితిన్, కన్నడ చిన్నది రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ప్రీ-రిలీజ్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్..
మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ ''సరిలేరు నీకెవ్వరు''. అనిల్ రావిపూడి డైరెక్టర్. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, జనవరి 5న ఎల్బీ
తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఎస్వీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. 2019, అక్టోబర్ 06వ తేదీ ఉదయం జరిగింది ఈ కార్యక్రమం. మెగాస్ట�
అక్టోబర్ 8 న నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించే విజయదశమి కార్యక్రమానికి HCL ఫౌండర్,చైర్మన్ శివ్ నాడర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ పరిశీలకులు నిశితంగా చూసే ఈ వార్షిక కార్యక్రమానికి గతంలో బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, మ
హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు వీధి వీధినా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన గణనాథుడు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ లో గణనాథుడు వేడుకలు ప్రత్యేకతే వేరు. పది రోజుల పాటు ప్రజలతో పూజలందుకున
‘ఒక మనసు’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ ఫేట్ మారుస్తుందని భావించినప్పటికీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.
ఢిల్లీ : రిపబ్లిక్ 2019 వేడుకులకు రాష్ట్రాలు సన్నద్ధమౌతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు ఆయా గ్రౌండ్స్లలో చురుగ్గా పనులు జ�
ఢిల్లీ : జనవరి 26, రిపబ్లిక్ డే…ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా రానున్నారు