Home » China
china cyber attack on india: సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ
China గతేడాది గల్వాన్ లో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు మూలకారకుడైన టాప్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) అధికారి జనరల్ జావో జోంగ్కికి చైనా ప్రభుత్వం అత్యున్నత పదవిని కట్టబెట్టింది. పీఎల్ఏ నిబంధనల ప్రకారం. సైన్యం యొక్క టాప్ జనరల్ పదవీ విరమణ వ�
Power Facilities భారత్ లోని విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసింది. 9నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభణ క్రమంగా తొలుగుతున్న సమయంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో జగడం కొనసాగుతున్న సమయంలో
INDIA-CHINA చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశీ వ్యవహార�
Centre తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ తర్వాత కూడా చైనాతో భారత్కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బలగాల ఉపసంహరణ తర్వాత చైనాపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ మీడియాలో వస�