Chinese tent

    జవాన్ల మధ్య చిచ్చు పెట్టిన టెంటు తొలగించారు.. అసలేం జరిగింది? 

    June 17, 2020 / 09:12 AM IST

    తూర్పు లడఖ్ వద్ద భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన టెంట్ తొలగించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ టెంటు వద్ద జరిగిన ఘర్షణలో అనేక మంది జవాన్లు మంచుతో కూడిన గాల్వన్ నదిలో పడిపోయారు. వీరిలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. సరిహ�

10TV Telugu News