Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ నిన్న(ఏప్రిల్ 29) రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగాఫ్యాన్స్....
తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అవ్వగా ఇందులో సోనూసూద్ విలన్ గా చేశారు. దీంతో హైదరాబాద్ లోని శాంతి థియేటర్ వద్ద సోనూసూద్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు సోనూసూద్ అభిమానులు...............
ఈ సినిమాని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా 135 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆచార్య మొదటి రోజు వసూళ్లు..........
చిరుతో మంత్రి రోజా సరదా ముచ్చట్లు
శుక్రవారం రాత్రి రోజా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి వారిని ఆప్యాయయంగా రిసీవ్ చేసుకున్నారు. రోజా మంత్రి అయిన సందర్భంగా చిరంజీవి ఆమెని సత్కరించారు. ఇక రోజా కూతురిని చూసి..................
ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్యలో తాను కూడా ఉన్నాను అని సర్ప్రయిజ్ ఇచ్చాడు అందరికి.......
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్తో రాబోతుందా...
అందరి కళ్లూ ఆచార్య మీదే. మెగా తండ్రీకొడుకులు.. స్టార్ డైరెక్టర్ కొరటాలతో కలిసి చేసిన ఆచార్య వచ్చేసింది. ప్రజెంట్ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ప్రతి సినిమా జపం చేస్తున్నా.. ఈ మెగా మూవీ మాత్రం స్ట్రెయిట్ తెలుగు ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని వచ్�
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమాపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డులు విషయంలో నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.