City residents

    ముంచుకొచ్చిన ముప్పు.. నిజాం పాలనలో నాలా వ్యవస్థ ఎలా ఉండేది?

    October 14, 2020 / 09:15 PM IST

    వర్ష బీభత్సం ఇప్పుడే కాదు.. ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది. చినుకు పడితే నగరం చిత్తడవుతుంది.. కుండపోత వానతో నగరం అతలాకుతలం అవుతోంది. ఈ వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం ఏకంగా 26వేల కోట్లను ఖర్చుపెడుతోంది. ఇంత భారీగా ధనం వ్యయం కావడానికి హైదరాబా�

10TV Telugu News