clicking photos

    ఫోటో తీస్తుంటే శవంలోంచి శబ్దాలు..షాక్ అయిన కెమెరా మెన్..

    July 15, 2020 / 01:59 PM IST

    కేరళలోని ఎర్నాకుళంలో గుండెలు జలదరించే ఘటన జరిగింది. ఓ ఫోటో గ్రాఫర్ శవాలను ఫోటోలు తీస్తుండగా..ఓ శవంలోంచి శబ్దాలు వచ్చాయి. కానీ అతనుభయపడలేదు. అదంతా తన భ్రమ అనుకుని మరోసారి కెమెరాతో క్లిక్ చేద్దామనుకునే సమయంలో మరోసారి శవంలోంచి మూలుగులు వినిపి�

10TV Telugu News