Home » cm jagan good news for farmers
cm jagan: ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. స్పందన కార్యక్రమంపై జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే వర్షాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. ఇళ్లు కూ