Home » cm jagan
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రెండో రోజు(డిసెంబర్ 10,2019) సమావేశాల్లో సన్నబియ్యం సరఫరా అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో రాష్�
చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలపై సీఎం జగన్, మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం..డిసెంబర్ 10,2019) వాడీవేడిగా స్టార్ట్ అయ్యాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సన్నబియ్యం
మనిషి మద్యం తాగటం వల్ల విచక్షణ కోల్పోయి..హింసలకు పాల్పడే అవకాశముందని అందుకే ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..విడతల వారీగా మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న సందర్భం�
నాకు ఒక్కతే భార్య..ఇద్దరు ఆడపిల్లలు..ఒక చెల్లే..ఉన్నారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. కొంతమంది నాయకులకు ముగ్గురు, నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన ఏపీ రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి ?
ఉల్లి సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. దేశంలో రూ.25 లకే ఉల్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఉల్లి పాయల సమస్యపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకూ 36 వేల 536 క్వ�
23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.