Home » cm jagan
అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించిన సీఎం జగన్.. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అదే వైఎస్ఆర్ లా నేస్తం. ఈ
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ
ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం
ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు
ఏపీ సీఎం జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.6వేల కోట్ల నష్టం కలిగిలా పాలన చేసిన సీఎం జగన్ కు మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాష�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత నియమాల్లో సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేసింది. కొత్త విధివిధానాలు ప్రకటిస్తూ
మతం మారినా ఇంకా మీ పేరులో రెడ్డి ఎందుకు అంటూ సీఎం జగన్ మతాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే
దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మహా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. విస్తీర్ణం జనాభాతో పోలిస్తే మన రాష్ట్రం కంటే ఎంతో పెద్దది అయిన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్�
దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం