Home » cm jagan
సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే ఇక డైరెక్ట్గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు.
సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.
సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై సీఎం సీరియస్ అయ్యారు.
20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా
ఏపీలో కిలో ఉల్లిగడ్డను రూ. 25కే విక్రయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతు బజార్లలో ఇప్పటికే ఈ ధరకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని మరో నెల రోజుల పాటు కొనసాగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం మార్కెటింగ�
ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పేరుని తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ తారక్