Home » cm jagan
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెరూసలెం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.40వేలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఆ మొత్తాన్ని రూ.60వేలకు పెంచారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం ఈ ఆర
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల
ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్తో ఈ పొలిటికల్ హీట్ ఓ రేంజ్కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ
వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్ అటాక్కు దిగింది. వ్యక్తిగత విమర్శలు వంశీకి తగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని ప్రసాద్ ఖండించారు. రాజేంద్రప్రసా
నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పాలసీతో 50 మందిని చంపేశారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటును రూ.2 వేలకు కొనే ఎమ్మెల్యేలు చనిపోయిన కుటుంబాలకు రూ.5
రాష్ట్రంలో 11 మంది ముఖ్యమంత్రులను చూశా..ఇలాంటి పనికిరాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా…అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని..టెర్రరిస్టుల మాదిరిగా భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శల�
ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సీఎం జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్�
తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.