Home » cm jagan
134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు.
కనెక్ట్ టు ఆంధ్రా వెబ్సైట్ పోర్టల్ను ఏసీ సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం (నవంబర్ 8, 2019) అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. సీఎం జగన్ ఛైర్మన్గా, సీఎస్ వైస్ చైర్మన్గా కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్�
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) �
ఇసుక సరఫరా పెంపుపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించారు.
ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన
టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.
వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. నామినేటేడ్ పోస్ట్ అయిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి అందిస్తున్న సేవలకు గాను లక్ష్మీపార�
ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లీవ్ పెట్టారు. నెల రోజుల పాటు సెలవు పెట్టారు. కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఏకంగా డిసెంబర్ 6 వరకు ఆయన లీవ్ లో ఉంటారు. ఏపీ సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీని తప్పించిన జగన్ ప్రభుత్వం.. ఆయనకు
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.