Home » cm jagan
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో
ఏపీ రాష్ట్రంలోని ప్రతి పంట ఈ క్రాపు బుకింగ్లోకి తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారనేది అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. ఈ క్రాపు బుకింగ్ చేస్తే మార్కెటింగ్ను పటిష్టం చేయగలుగుతామన్నారు. రైతులకు ఇబ్బందు�
ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏపీ సీఎం జగన్ విద్యా రంగంలో సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యపై. ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలను, విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేయనున్నారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఆన్లైన్లో ఇసుక అమ్మకాలు జగన్ మాయలా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక
సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయo దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా-గోదావరి నదుల
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు
ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల
వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం