Home » cm jagan
జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు
రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్
హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.
ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై సర్కార్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్
రాష్ట్రంలోని గిరిజనుల ప్రాంతాల్లోని అంగన్ వాడీ, కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైఎస్సార్ బాల సంజీవని కిట్ కింద అదనపు పోషకాహారాన్ని అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చే
గ్రామ, వార్డు వాలంటీర్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేస్తామన్నారు. వారి వేతనం నుంచి రోజుకు 166 రూపాయలను కట్ చేయనున్నారు. ఈ
అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీఎం అయిపోతాననే పగటికలలు తాను కనలేదన్న ఆయన...తాను తన ఒక్కడి గుర్తింపు,
ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజు మారితే రాజధాని మారదు అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ.30వేల కోట్ల పనులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున