Home » cm jagan
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఏపీపీఎస్సీ పరీ�
పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్
ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతనలో జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ చేనేత నేస్తం పేరిట ఆర్థిక సాయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం చే�
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల
ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం కానుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారు
అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్
2020 జనవరి నుంచి ఏపీలో అదనంగా 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త పెన్షనర్ల
ఏపీలో ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం నిబంధనలను