Home » cm jagan
దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అనంతపురం వేదికగా..అక్టోబర్ 10వ తేదీ గురువారం సీఎం జగన్ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్�
ఏపీలో ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త ఇసుల పాలసీలో భాగంగా సీఎం జగన్ కీలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా
నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు,
సినిమా నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆర్థికపరమైన విభేదాలు కారణంగా ఇద్దరు నిర్మాతలు.. పోలీసులకు ఫిర్యదులు చేసుకుని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. బండ్ల గణేష్.. పీవీపీ మధ్య గొడవలు కేసుల వరకు వెళ్లగా
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు మోడీతో జగన్ భేట
వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను
గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు తెరిచామా ? విక్రయించామా..మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చూపించు అంటూ..బాబుకి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు జగన్. పట్టపగలే బాబు అబద్ధాలు ఆడుతున్నా�