Home » cm jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు అందించే కార్యక్రమం ప్రారంభించారు. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ఈ పథకాన్ని ఏలూరులో మొదలుపెట్టా�
చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం ఉండదు..లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రాకూడదు..కేవలం రెండు..మూడు నెలలు మాత్రమే సమయం అడుగుతున్నాం..డిసెంబర్ నాటికి పూర్తిగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం..జనవరి 01 నుంచి అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా�
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చదివిస్తే..నేడు ఆయన కొడుకు జగన్..తమకు ఉద్యోగాలు ఇచ్చారని నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులు కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా సచివా
ఏపీ రాజధాని అమరావతిలో సీఎం జగన్ మహాత్మా గాంధీకి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని బాపూజీ సె�
నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఎన్నికలకు ముందు అందరినీ ఆదుకునేందుకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత మాట ఇచ్చినట్లుగానే పాలనలో దూసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తనముందుకు వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తు
ఏపీలో మద్యం ప్రియులకు షాక్. సమయాన్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలని సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం �
ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకంటే ముందు…5.23 నుంచి 6 గంటల మధ్య మీ�
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం
కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను