Home » cm jagan
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం
ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు దసరా కానుక అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచి..దానిని సెప్టెంబర్ నుంచే అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలో రిటైర్మెంట్ చేసే వారు హర్షం వ్యక్తం చ�
కృష్ణా నది కట్టపైన, కరకట్ట లోపల, కాల్వ గట్లపై నివాసం ఉంటున్న వారికి గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడిస్తున్న సెంటున్నర కాకుండా..కనీసం రె�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా
ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ఇ
ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ
జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే చంద్రబాబు ఇంటి పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు
కృష్ణా నది కరకట్టపై ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. రివర్స్ టెండర్లపై అసంతృప్తి వ్యక్తం