Home » cm jagan
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విచారం వ్యక్తం చేశారు. కోడెల చాలా ధైర్యవంతుడు అని
ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
టీటీడీ బోర్డు సభ్యులను ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార లాంఛనాలతో అంత్యక్రియలపై రగడ జరుగుతోంది. అధికార లాంఛనాలతో చేస్తామని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యుల
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల విషయం మలుపు తిరిగింది. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు ఆరా తీస్తున్నారు. కోడెల ఎందుకు
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కోడెలది
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కేసులు పెట్టి మానసికంగా వేధించి కోడెలను
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై తెలుగుదేశం నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానీ కోడెల మరణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. కోడెలది