cm jagan

    గోదావరి బోటు ప్రమాద ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే.. బాధితులకు పరామర్శ

    September 16, 2019 / 06:03 AM IST

    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదం ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. విమానం నుంచి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ పనులను కూ

    ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

    September 16, 2019 / 05:22 AM IST

    ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు.  గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడి

    సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

    September 16, 2019 / 03:18 AM IST

    సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నోటిఫికేషన్‌లో తెలిపిన ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే.. అర్హత మార్కులను తగ్గించే అవకాశం

    బోటు ప్రమాదం : దేవీపట్నం వెళ్లనున్న సీఎం జగన్

    September 15, 2019 / 03:12 PM IST

    బోటు ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నానికి సోమవారం (సెప్టెంబర్ 16, 2019) సీఎం జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో జగన్ తాడేపల్లిగూడెం నుంచి బయల్దేరి దేవీపట్నం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్�

    బోటు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

    September 15, 2019 / 11:42 AM IST

    గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల వివరాలు అడిగి తె�

    మంత్రులకు ఆదేశాలు: బోటు ప్రమాదం ఘటనపై జగన్ సీరియస్

    September 15, 2019 / 10:44 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీసిన జగన్.. వెంటనే బోటు సర్వీస�

    వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

    September 15, 2019 / 07:33 AM IST

    తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకుల

    ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు సాయానికి భారీగా దరఖాస్తులు

    September 15, 2019 / 04:11 AM IST

    ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఆర్థికసాయం ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తొలిరోజే

    రైతులకు మంచి రోజులు : సీఎం జగన్ కీలక నిర్ణయం

    September 15, 2019 / 02:54 AM IST

    ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు శుభవార్త వినిపించారు. వారికి ఇబ్బందు లేకుండా, లాభాలు కలిగేలా ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ ఉత్పత్తుల

    మీ దగ్గరున్న రూ.లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారా : చంద్రబాబు చెయ్యని పని మీరు చెయ్యండి

    September 14, 2019 / 07:53 AM IST

    ఏపీ సీఎం జగన్‌ వంద రోజుల పాలనపై జనసేన రిపోర్ట్‌ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను జనసేనాని పవన్ విడుదల చేశారు. ''పారదర్శకత దార్శనికత

10TV Telugu News