cm jagan

    నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా

    October 22, 2019 / 02:51 PM IST

    ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా అని మండిపడ్డారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని.. అలాంటి

    ప్రత్యేక హోదా ఇవ్వండి : అమిత్ షా ని కోరిన సీఎం జగన్

    October 22, 2019 / 11:20 AM IST

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

    జగన్ ప్రభుత్వం శాశ్వతం కాదని గ్రహించండి

    October 21, 2019 / 03:04 PM IST

    ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని విమర్శించారు. ప్రజావేదిక

    సీఎం జగన్ మరో వరం : హోంగార్డుకు రూ.30 లక్షలు, కానిస్టేబుల్‌కు రూ.40 లక్షల ఇన్సూరెన్స్

    October 21, 2019 / 10:23 AM IST

    హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రూ.18వేల నుంచి రూ.21వేలకు హైక్ చేశారు. అంతేకాదు ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో

    పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం : సీఎం జగన్ 

    October 21, 2019 / 03:54 AM IST

    విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్  అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు సమాజానికి ఎం

    మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్

    October 20, 2019 / 12:52 PM IST

    ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం కానున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ముగిసిన తర్వాత నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు సీఎం జగన్. ఢిల్లీకి చేరుకున

    30 మంది : వైసీపీ అధికార ప్రతినిధులు వీరే

    October 20, 2019 / 03:20 AM IST

    ఏపీ ప్రభుత్వం అధికార ప్రతినిధులను నియమించింది. 30 మందితో జాబితాను విడుదల చేసింది. వైసీపీ చీఫ్, సీఎం జగన్ ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను రిలీజ్

    మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలు, రూ.10వేలు సాయం

    October 19, 2019 / 03:42 AM IST

    ఏపీ సీఎం జగన్... పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన

    విశాఖ భూ కుంభకోణంపై సిట్

    October 19, 2019 / 02:54 AM IST

    విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాఫ్తు

    పేదలకు బంపర్ ఆఫర్ : రూపాయికే రిజిస్ట్రేషన్

    October 18, 2019 / 02:09 AM IST

    పేదలకు సీఎం జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని జగన్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుమించిత

10TV Telugu News