Home » cm jagan
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపింది. సీఎస్ బదిలీపై జనసేన
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై జనసేనాని ఫైర్ అయ్యారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మంత్రి అవంతి చేసిన విమర్శలను పవన్
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇసుక సరఫరా ఆగిపోయి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్. ని�
సంపూర్ణ మద్య నిషేధం దిశ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ధరలు
రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖగా మార్చేందుకు మొదటి అడుగు పడింది. విజయవాడ ఆర్టీసీ బస్ భవన్లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి
ఏపీ రాష్ట్రం దగా పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,