Home » cm jagan
ఏపీలో మీడియం గొడవపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సీఎం
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం బుధవారం(నవంబర్ 13,2019) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే నీలం సాహ్ని కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సీఎస్
ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ
ఇసుక ధరలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుక ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినా, ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా..
ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తామన్నారు. తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ కు మార్చడంపై జగన్ స్పందించారు.
జగన్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్లో భాగంగా
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు
ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని