Home » cm jagan
ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు.
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ తో జగన్
ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం
ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చకుంటూ వస్తున్నాం..పాదయాత్రలో మత్స్యకారుల విషయంలో తానిచ్చిన హమీ మేరకు రూ. 10 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నామన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వం చేపల వేట నిషేధం సమయంలో రూ. 4 వేలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చే
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొమనాపల్లి వేదికగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాదయాత్రలో ఇచ్చ
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త వినిపించింది. వేట నిషేధం పరిహారం పెంచింది. రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో
ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల నాయకులు
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రెండో టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో కొత్త టీజర్ ట్రెండింగ్గా మారింది. కొన్ని నిమిషాల నిడివితో..వర్మ వాయిస్ ఓవర్తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తెరకెక్కిం�
ఇంగ్లీష్ మీడియంపై.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో దుమారం రేపుతున్నాయి. ఎంపీ కామెంట్స్పై.. సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇంగ్లీష్ మీడియంపై.. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పార
ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి