Home » cm jagan
జగన్ పిటిషన్ పై విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. CM Jagan Foreign Tour
సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మోదీకి జగన్ ధన్యవాదాలు
జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని తెలిపారు. ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.
పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.
చంద్రబాబు రాసిన మనసులో మాట చదవండని, రాష్ట్రంలోని ఉద్యోగాలు 40. 62 శాతం అదనంగా ఉన్నాయని చంద్రబాబు రాశారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు.
విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు.
ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.
సీఎం జగన్ ప్రసంగం
పేదల బతుకు మారే వరకు యుద్ధం