Home » cm jagan
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ముగిశాయి. మళ్లీ మంగళవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..జగన్ అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ను అరాచక ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడు అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు
రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి అన్నారు.
సంక్షేమ-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని...చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్ అటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు..కక్ష
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.
ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చ�
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
డి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవలో జగన్ పాల్గొననున్నారు. రాత్రి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్ కామెంట్స్