Home » cm Nitish Kumar Bihar coronavirus
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి నూరు శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.