Home » corona tests stop in guntur
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కరోనా పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారి సంఖ్య అమాంతం పెరిగింది.. దీంతో అధికారులు చేతులెత్తేశ�