Home » Corona
తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అందించాల్సిన వైద్యం, మందులపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.
తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి చేరింది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.
దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం..
10 కాదు 20 కాదు.. ఏకంగా 50 ఎకరాల భూమి అమ్మేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారు. ఎంతో ఖరీదైన వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం పోయి
EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. మార్చి 31 వరకు గడువు పొడిగించింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన
మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.