Home » Corona
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ బారిన పడతారు. అంతేకాదు బూస్టర్ డోసులు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒమిక్రాన్ వేరియంట్.. అల్మోస్ట్ అన్ స్టాపబుల్..
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో (984) పోలిస్తే దాదాపుగా డబుల్ అయ్యాయి.
'మహానటి'తో మన అందర్నీ మెప్పించిన కీర్తి సురేష్ తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్.. ''నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా....
ఇప్పటికే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేగింది. టీమిండియా ఆల్ రౌండర్
ప్రముఖ సీనియర్ నటి, తమిళ బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన సోషల్ మీడియాలో ''మొత్తానికి కరోనా వచ్చేసింది.....
రాత్రి 11 గంటలకు నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అనవసరంగా బయటకు వెళ్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి.
కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.
కరోనా బారిన సెలబ్రిటీలు..!