Home » Corona
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జనవరి 31న నిర్వహించాల్సిన 64వ గ్రామీ అవార్డుల వేడుక కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ విషయాన్ని గ్రామీ అధికారిక కమిటీ..........
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కరోనా బారిన పడుతుండడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఒక్కొక్కరుగా మళ్ళీ కరోనా సోకినట్లుగా..
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా మరికొన్ని రాష్ట్రాలు 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాయి.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఏపీని కూడా కలవరపెడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే..
ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని..