Home » Corona
దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.
తెలంగాణలో నిన్నకొత్తగా 134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికంటే ఈరోజు ఇంకో 16 కేసులు తగ్గాయి.
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ
ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..రాష్ట్రంలో నిన్న కొత్తగా 137 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 127 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కేరళలోనూ కలకలం రేపింది. వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా..
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.