Home » Corona
భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రంలో తాజాగా మరో రెండు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,503 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
కోవిడ్ టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలు రాయిని అధిగమించింది. నిన్న ఉదయానికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయటంలో 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదట
తమిళనాడు కానూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎం
నిన్నటితో పోల్చితే ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం 6,822 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో..
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. పలు విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో 39మంది వైద్య విద్యార్థులు కరోనా..
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఒమిక్రాన్ భయం..టెస్టుల పేరిట దోపిడీ.!
భారత్పై ఒమిక్రాన్ ప్రభావం..!