Home » Corona
భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో కొవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్
లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది.
శివశంకర్ మాస్టర్ కరోనాతో మరణించడంతో టాలీవుడ్లో భయాందోళనలు పెరిగాయి. ఇది కరోనా మరణం కావడంతో టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ బయటకి రావడానికి ఆలోచిస్తున్నారు. అంతేకాక...............
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..
కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు.
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో కోవిడ్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ధార్వాడ్ మెడికల్ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్.. కరోనా సూపర్ స్ప్రెడర్గా మారింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం..
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29 మంది విద్యార్థినిలు కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది.
కరోనా మహమ్మారి ఉద్యోగుల్లో గణనీయమైన మార్పు తెచ్చింది కరోనా. మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పునరాలోచనలో పడేసింది
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 267 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరువయ్యాయి.