Home » Corona
లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం..
దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గత మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జులై వరకు కరోనా కేసులు 2 వేలకు అటు ఇటుగా నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా 95 కోట్లమందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించారు.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కోవిడ్ టీకా డ్రైవ్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది.
శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. 480 మందికి పరీక్షలు చేయగా 60 మందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.
కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడిన ఇండియాకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కేసులు నమోదయ్యాయి. మరో 27