Home » Corona
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు.
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం వరకు కరోనా కేసులు 30 వేలకు దిగువన నమోదుకాగా గురువారం నుంచి కరోనా కేసుల ఉదృతి పెరిగింది.
కరోనా మహమ్మారిపై రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా భౌతిక దూరంపై అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మాస్కుల వినియోగం మస్ట్ చేశాయి ప్రభుత్వాయి. కరోనా వ్యాప
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 315 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది.
తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్
వ్యాక్సిన్ తీసుకోలేదని కూతురిని పబ్ లోకి అనుమతించలేదు తల్లి. ఈ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు శుక్రవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ సోకినా తీవ్ర ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు తెలిపాయి. దీంతో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగుచూసి