Home » Corona
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే ని
ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల పరువు తీస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల గౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో
కరోనా కాలంలో మనజీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆహారం,మాస్కులు,శానిటేజర్లు జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు ఆస్తుల విషయంలో ముందు జాగ్రత్తగా వీలునామాలు రాసే మార్పు కూడా వచ్చేసింది.
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో బంగారంపై రూ.1500 వరకు పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల
బర్త్ డే, పెళ్లి రోజు, న్యూఇయర్.. ఈ అకేషన్స్ వచ్చాయంటే సెలబ్రేషన్స్ పీక్ లో ఉంటాయి. చిన్న, పెద్ద.. పేద, ధనిక అన్న తేడా లేదు.. అందరూ తమ స్థాయిని బట్టి
తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.