Home » Corona
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.
ఇకపై కరోనా టీకా కోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. ఎక్కడెక్కడో తిరగాలసిన పని లేదు. సులభంగా వ్యాక్సిన్ లభించనుంది...
కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. తరతమ బేధం, పేద ధనిక అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారినపడి ఇబ్బంది పడ్డారు. కరోనా సోకి ఎంతోమంది ప్రముఖులు మృతి చెందారు. తాజాగా ఓ సినీ నటి కరోనామహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. 'మ్యాక్స్ యువర్ వ్యాక్స్' లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు
భారత్కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇలాంటి వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు(Immunoglobulin G - IgG) ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.
కరోనావైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త రూపాల్లో మళ్లీ విరుచుకుపడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అమెరికాలో
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో(4,5,6 తేదీలే) నిర్వహిస్తారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నార�
దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియ్ రిసెర్చ్ (CSIR) డెరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే తేల్చిచెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాండే దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ తప్పద�